Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

టాగ్‌లు: news


బ్లాగులు (9)
సి.ఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి ఉదయం జగన్‌ చేరుకుంటారు. నరేంద్రపురంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి రాజానగరంలో జడ్.పి హైస్కుల్లో వికలాంగులకు ... మరింత చదువు...

గుంటూరు: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి సోదరిగా తమ హృదయాల్లో తగిన స్థానం ఉంటుందని స్వర్గీయ ఎన్టీరామారావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. పురంధరేశ్వరి రాసిన బహిరంగ లేఖకు సమాధానంగా తాము లేఖను రాయాలని అనుకోవడం ... మరింత చదువు...

వరంగల్: ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. అమెరికా ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకుని ఒబామాను గెలిపించినట్లే తమ రాష్ట్ర ప్రజలు కూడా సామాజిక న్యాయాన్ని అందించే తమ పార్టీని గెలిపిస్తారని ఆయన అన్నారు. ఖమ్మం ... మరింత చదువు...